ఆచార్య చిత్రం యొక్క ఫస్ట్ లోక్ మోషన్ పోస్టర్ విడుదల అయ్యినదగ్గరనుండీ ఈ చిత్రం కథ పై కొంతమంది రచయితలు ఆచార్య కథ వారిదే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదే అలుసుగా చాలా మంది దర్శకుడు కొరటాల శివను అతని బృందాన్ని పరువు తీస్తున్నారు. దీంతో ఆచార్య చిత్రం బృందం ఈ రోజు అధికారిక ప్రెస్ నోట్తో బయటకు విడుదల చేసారు. ఈ […]
Read more...
నటి శ్రీముఖి బిగ్ బాస్ ఫేమ్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని అటూ యాంకర్ గా ఇటు సినిమాలో నటిస్తుంది. ఆమె గతంలో కొన్ని సినిమాలు చేసింది కాని అవి ఆమె అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తేలేదు. కానీ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు పార్టీ పేరుతో ఈ లాక్డౌన్ టైమ్లో మరో చిత్రం చేసారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్ర బృందం ఈ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయాలని యోచిస్తున్నారు […]
Read more...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో వచ్చి అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు మళ్లీ మరో రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో టెలివిజన్లో అత్యధిక టిఆర్పి రేటింగ్ 29.4 ను సృష్టించినందున ఇప్పుడు సోషల్ మీడియాలో #AlaVaikunthaPurramuloo యాష్ టేగ్ ట్రెండింగ్ ఉంది. ఇది తెలుగు చిత్రానికి ఇప్పటివరకు వచ్చిన అత్యధికం టిఆర్పి రేటింగ్. ఈ చిత్రం […]
Read more...
ప్రభాస్ బాహబలి చిత్రంలోని విల్లు ఎక్కు పెట్టిన ప్రతి సీను అద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు అదే విల్లి ఎక్కు పెట్టె దృశ్యాలు ఎక్కువగా ఉండే చిత్రం ఆదిపురుష్ బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఓం రౌత్ యొక్క హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం, ఆదిపురుష్ లో హీరో ప్రభాస్ లార్డ్ రామా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం ప్రభాస్ మళ్లీ విలువిద్య శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ తన ఇంటి వద్ద విలువిద్య శ్రేణిని […]
Read more...
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ప్రముఖ ఫిల్మ్ మ్యాగజైన్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడరు చరణ్. తనకి స్పోర్ట్స్ డ్రామా తరహాలో చిత్రం చేయాలనుకుంటున్నాను అని వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూలో చరణ్ ఇలా అన్నారు నేను మంచి స్పోర్ట్స్ డ్రామాలో నటించాలనుకుంటున్నాను. వాస్తవానికి, నేను చాలా కాలం క్రితం ఆర్బి చౌదరి గారి నిర్మాణంలో ‘మేరుపు’ అనే స్పోర్ట్స్ డ్రామాపై సంతకం చేశాను. కానీ వివిధ కారణాల వల్ల ఆ […]
Read more...
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు దర్శకులు. కరోనా కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన షూటింగ్ ప్రస్తుతం సెట్స్ పైకి వస్తున్నాయి. ఈ రోజు లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ ద్వారా కెజిఎఫ్ 2 షూటింగ్ సెట్స్ లో ఫొటోస్ ను షేర్ చేసారు. ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న యాష్ చిత్రం కేజీఎఫ్ 2 త్వరలో పూర్తి కానుంది. ఈ షూట్ పూర్తి చేయడానికి చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ రోజు, […]
Read more...
మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి ఒకే స్క్రీన్ మీద చూడాలి అని ప్రతి మెగా అభిమానికి ఉంటుంది. ఇప్పుడు అదే కోరిక మరో సారి తీర్చడానికి వస్తున్న దర్శకుడు కొరటాలశివ ఆచార్య చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం చేస్తున్నారు. రామ్ చరణ్ కొనిదేలా ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో, రామ్ చరణ్ […]
Read more...
నాని, సుధీర్ బాబు కలిసి చేసిన చిత్రం వి మూవీ అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 5 న తెరపైకి రానుంది. అయితే నాని ఈ చిత్రం విడుదల కోసం చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నాని కొత్త చిత్రం ఒటిటి లో విడుదల కావడం ఇదే మొదటిసారి. అలాగే నాని ఈ చిత్రంతో పాటు రాహుల్ సంకృతన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రాన్ని కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సాయి […]
Read more...
కరోనా సమయంలో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు అని అడిగితే ఆలోచించకుండా చెప్పే సమాధానం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్జివి అన్ని రకాల సినిమాలు తీస్తారు అని ఈ లాక్ డౌన్ సమయంలో మరో సారి చూపించారు. ఇప్పుడు ఎవరో బయోపిక్ తీయడం కన్న తన బయోపిక్ తీయడంలో కిక్ ఉంటుందని అతని జీవితాన్నే బయోపిక్ గా తీస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆర్జివి అతని జీవితం చరిత్రను మూడు భాగాలుగా చేయనున్నట్లు సోషల్ […]
Read more...
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ఇప్పూడపుడే సినిమా థియేటర్లు విడుదలైయేలాగ లేవు. టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాలు ఒటిటి లోనే విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో పాపులర్ టీవీ యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తున్న మొదటి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మున్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిగిల్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేటర్ […]
Read more...
అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన మూడు చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన తదుపరి చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంక్రాంతి 2021 కి తెరపైకి రానుంది. ఈ చిత్రం తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోయే అతని తదుపరి చిత్రం 45 కోట్ల రూపాయల బడ్జెట్లో నిర్మించబడుతుందని సమాచారం. అలాగే డైరెక్టర్ క్రిష్ యొక్క ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించటానికి రెడీగా ఉందని ఊహాగనులు వినిపిస్తున్నాయి. […]
Read more...
ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం బాగుందనే మంచి వార్త వచ్చింది. చాలా మంది అభిమానుల నిరంతరాయ ప్రార్థనలు వాటి ప్రభావాన్ని చూపించాయి. ఎస్ పి బాలు గారికి కరోనా టెస్ట్ లో నెగటివ్ వచ్చిందనే శుభవార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఆయనకు కరోన పాజిటివ్ అని ఆగస్టు 5 న ఎంజిఎం హెల్త్కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ఎస్ పి చరణ్ తన తండ్రి కి కోవిడ్ […]
Read more...
రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ తమన్నా నటుడు సత్యదేవ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. కన్నడంలో మంచి విజయాన్ని ఆదుకున్న మోక్టైల్ చిత్రం యొక్క రీమేక్. అయితే గుర్తుందా శీతాకాలం చిత్రం ఆగస్టు 27 న హోటల్ తాజ్ కృష్ణాలో లాంఛనంగా ప్రారంభంకానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ మూడవ వారం నుండి ప్రారంభమవుతుంది అని సమాచారం. ఈ చిత్ర బృందం ఇటీవల తమన్నా యొక్క ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. నాగశేఖర్ ఈ […]
Read more...
View this post on Instagram #AnasuyaBharadwaj #anasuya A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Aug 23, 2020 at 2:22am PDT
Read more...
అ!, కల్కి చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ జోంబీ రెడ్డి పేరుతో ఒక థ్రిల్లర్ మూవీతో వస్తున్నారు. అయితే ఈ రోజు, తేజా సజ్జా పుట్టిన రోజు సందర్భంగా జోంబీ రెడ్డిలో హీరోగా నటిస్తున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు తేజా యొక్క ఫస్ట్ లుక్ను జోంబీ రెడ్డి నుండి విడుదల చేశారు. ఈ పోస్టర్లో తేజా ఒక గద పట్టుకొని అతనిపై దాడి చేయబోయే జాంబీస్ కనిపిస్తాయి. తేజ చొక్కా వెనుక మెగాస్టార్ […]
Read more...