ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్ లు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నరు దర్శక నిర్మాతలు. చిన్న పెద్ద సినిమాలు అన్నీ చిత్రాలు తిరిగి సెట్స్ పైకి వచ్చాయి. ప్రభాస్ రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ త్వరలో షూట్ను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఇతర యూరోపియన్ దేశాలలో కొన్ని విలాసవంతమైన షెడ్యూల్లను పూర్తి చేశారు. ఐరోపాలో పరిస్థితులు మెరుగ్గా మారిన తరువాత, రాధే శ్యామ్ […]
Read more...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాలు తరువాత వస్తున్న చిత్రం వకీల్ సాబ్ ఈ చిత్రం గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి రాత్రి షెడ్యూల్ తో షూట్ ను తిరిగి ప్రారంభించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లు పవన్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సన్నివేశాలు వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుత షెడ్యూల్ […]
Read more...
మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో మందికి ఆయన ఒక మార్గదర్శి తెలుగు సినిమాలోకి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఆయన స్పూర్తి గా తీసుకుని వచ్చిన వాళ్ళే. చాలా మందికి ప్రేరణగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి వచ్చి ఈ రోజుతో 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు ఈ చిత్రం సెప్టెంబర్ 22 అంటే […]
Read more...
అల్లుడు శ్రీను పేరు వినగానే గుర్తుకు వచ్చేది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎందుకంటే అది ఆయన మొదటి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఇప్పుడు అల్లుడు అదుర్స్ అంటూ రాబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ మొదటి కాంబినేషన్ చిత్రం అల్లుడు అదుర్స్ షూట్ ఈ రోజు హైదరాబాద్లో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రకాష్ గారు కూడా కీలక పాత్ర పోషిస్తున్నరు. లాక్ డౌన్ కారణంగా చాలా మంది గత కొన్ని నెలలుగా సినీ కార్మికులు […]
Read more...
నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి, నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్లో తన భర్త మహేష్ బాబుతో కలిసి తీసుకున్న ఒక మంచి చిత్రాన్ని పంచుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫోటోను చిన్న యువరాణి సీతారా తీశారు. ప్రేమ మరియు బంధం గురించి తన అందమైన అవగాహనను పంచుకోవడానికి నమ్రత ఈ చిత్రాన్ని పంచుకున్నారు. మనం ఎక్కువగా కలిసి ఉండటానికి ప్రేమ మాత్రమే మనల్ని […]
Read more...
అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించాడు.అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు […]
Read more...
ఆర్య ఆర్య 2 తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో చిత్రం పుష్ప అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి .ఈ చిత్రం కేరళ అడవుల్లో త్వరలో షూట్ ప్రారంభమవుతుంది. అయితే ఈ చిత్రంలో యాక్షన్ ఎంటర్టైనర్ కి కొదవ లేదు అని తెలుస్తోంది. బన్నీ చాలా కాలం తరువాత మరింత యాక్షన్ సీన్స్ తో కనిపిస్తాడు అని సమాచారం. ఈ చిత్రంలో అతను లారీ డ్రైవర్గా నటించాడు […]
Read more...
సిద్ధార్థ్, శర్వానంద్ మల్టీ స్టారర్ మూవీ మహాసముద్రం కొత్త చిత్రం గురించి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడుగా ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు.ఈ మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించే హీరోయిన్స్ ఎవరూ అనే ఆసక్తి నెలకొంది. ఇందులో నటించే మొదటి హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ను ఈ చిత్ర బృందం […]
Read more...
నితిన్ హీరోగా హిందీ చిత్రం అంధధున్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం బాలీవుడ్ లో మూడు జాతీయ అవార్డులతో సహా పలు అవార్డులను కూడా గెలుచుకుంది. అందువల్ల, ప్రధాన పాత్రలకు తగిన నటులను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ చిత్ర బృందం. అయితే హిందీలో నటించిన టాబు పాత్రను తెలుగులోఎవరూ చేస్తారా అనే ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఆ పాత్రను చేయడానికి ముందుకు వచ్చింది మిల్క్ […]
Read more...
టాలీవుడ్ మెగా హీరో సాయి ధరం తేజ్ మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని మంచి వ్యక్తులలో తేజ్ ఒకరు అని ప్రతి ఒక్కరూ అంటారు. అతను మంచి మనస్సు కలిగిన వ్యక్తి అని ఎప్పుడూ అంటుంటారు అతని సన్నిహితులు. ఈ సారి అతను ముందుకు వచ్చి తన పెద్ద హృదయాన్ని చాటుకున్నాడు. కొన్ని నెలల క్రితం, ఆంధ్రలో ఒక వృద్ధాప్య ఆశ్రమంలో ఉన్న ఇంటివారు వారు ఉంటున్న ఇల్లు సరిగా లేదని సాయి ధరం తేజ్ను ట్యాగ్ […]
Read more...
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మూడు సినిమాలు వరసగా యావరేజ్ టాక్ తో ఏవి కూడా సరిగా ఆడలేదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు తిరిగి 4 వ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై అతని ఆశలన్నీ ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు పూజా హెగ్డే హీరోయిన్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూట్ సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రం షూట్ మొత్తం నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం […]
Read more...
యంగ్ హీరో కార్తికేయ నటి లావణ్య త్రిపాఠి, కలిసి నటిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 21 న ఉదయం 11:47 గంటలకు చావు కబురు చల్లగా నుండి బస్తీ బలరాజు పేరుతో ప్రత్యేక ప్రోమో నీ మేకర్స్ విడుదల చేయబోతున్నారు. కొత్త డైరెక్టర్ కౌశిక్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు మరియు బన్నీ […]
Read more...
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం థియేటర్ విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం చాలా వరకు ఆగింది కానీ ఇప్పుడు అప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేటట్లు కనిపించడం లేదు. ఇటీవల, నాని సుధీర్ బాబు కలిసి నటించిన ‘వి’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడింది. ఇప్పుడు అదే బాటలో నిశ్శబ్దం టీమ్ కూడా ఓటీటీ ప్లాట్ఫాంపై విడుదలను చూస్తుంది. థియేటర్లను తెరవడానికి ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుంది అనే దానిపై స్పష్టత […]
Read more...
నిత్యా మీనన్ పాన్ ఇండియా చిత్రం గమనం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ఈ చిత్రం బృందం విడుదల చేసారు . శైలాపుత్రి దేవి అనే క్లాసికల్ సింగర్ పాత్రలో నిత్య మీనన్ క్లాసిక్ గా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోయిన్ శ్రియ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం నిజ జీవిత కథల […]
Read more...
నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హీరో సిద్ధార్థ్ ఒకరు. చాలా సంత్సరాలు తరవాత ఇప్పుడు తిరిగి తెలుగులో నటించడానికి వస్తున్న హీరో సిద్ధార్థ్. తన చివరి తెలుగు చిత్రం సమంత, నిత్యా మీనన్ కధానాయికలు గా వచ్చిన జబర్దాస్త్ చిత్రం ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. మళ్లీ 7 సంవత్సరాల తరువాత, సిద్ధార్థ్ తన టాలీవుడ్ పున ప్రవేశం […]
Read more...