కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్య లక్డౌన్ నిర్ణయం ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వంటి వారిని ఆదుకోవడానికి అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు భారీగా విరాళాలు ఇస్తున్నారు మరియు కరోనావైరస్ కాలంలో సినీ పరిశ్రమ కార్మికులకు ఉపశమనం కలిగించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ .10 లక్షల విరాళం ప్రకటించారు. అక్కడితో ఆగకుండా, సుకుమార్ ముందుకు వెళ్లి, తూర్పు […]
Read more...
పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సిసిసి (కరోనా క్రైసిస్ ఛారిటీ) అనే నిధికి రూ .1 లక్ష విరాళం ఇచ్చిన రెండవ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ ఫండ్ రోజువారీ వేతన సంపాదకుల సహాయం కోసం ఉద్దేశించబడింది, లాక్డౌన్ కొనసాగుతున్నందున సినీ పరిశ్రమకు ఇటువంటి మద్దతు అవసరం.మొట్ట మొదటి గా ప్రణీత సుభాష్ గారు కరోనా బాధితులు కోసం ముందుకు వచ్చిన టాలీవుడ్ నటి 1 లక్ష రూపాయలు సహాయం చేశారు.
Read more...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న చరణ్ ఈసారి బర్త్ డే వేడుకలు చెయ్యవదు అని మెగా ఫ్యాన్స్ ని ట్విట్టర్ ద్వారా వేడుకున్నాడు. నిన్నటి నుండి వేలాది మంది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలతో మెగా పవర్స్టార్ను ట్విట్టర్ ద్వారా ఇన్స్ట ద్వారా విష్ చేస్తున్నారు. ఈ అభిమానం చూసి రామ్ చరణ్ ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా తన అభప్రాయాన్ని ఈ విధంగా పంచుకున్నారు. అర్ధరాత్రి నుంచి […]
Read more...
కరోనా బాధితుల సహాయం చేయడానికి పవన్ కళ్యాణ్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు కోట్లు విరాళంగా ఇవ్వగానే తెలుగు చిత్రపరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ళందరూ మెల్కోంటునరు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా బాబాయ్ ని ఇన్స్ప్రిరేషన్ గా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 70 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే, రామ్ చరణ్ కొత్తగా ఒపెన్ చేసినా తన ట్విట్టర్ ఐడి ద్వారా ఈ ప్రకటన చేసాడు, అయితే రామ్ చరణ్ కు […]
Read more...
కరోనా బాధితులు కోసం సిఎం రిలీఫ్ ఫండ్ కి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రభుత్వాలకి యాబై లక్షలు రూపాయలు ప్రకటిస్తున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అదేవిదంగా పీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కొన్ని రోజులు ముందే నితిన్ పది లక్షలు ఇవ్వడం జరిగింది.కరోనావైరస్ను పరిష్కరించడానికి ఇద్దరు సిఎంలు సహాయక చర్యల కోసం వీటిని ఉపయోగిస్తారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎపి, తెలంగాణ […]
Read more...
విజయ్ దేవరకొండ త్వరలో పూరి జగన్ చిత్రంతో హిందీలో అడుగుపెడుతున్న విషయం అందరికి తెలిసిందే, ఈ చిత్రం ఇప్పటివరకు ముంబైలో 40% షూట్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నటి అనన్య పాండే విజయ్ కి జంటగా నటించబోతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత, విజయ్ కి ఖచ్చితంగా హిందీలో ఎక్కువ ఆఫర్స్ రావడం కాయం అయితే విజయ్ దేవరకొండ ని ఏ హీరోయిన్తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు అని అడిగినప్పుడు, విజయ కియారా అద్వానీ మొదటి […]
Read more...
హీరో నితిన్ కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి తన వంతు సాయంగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల సిఎం రిలీఫ్ ఫండ్ కి 10లక్షలు ప్రకటించించాడు. అతను ఈ డబ్బును సిఎం లకు విరాళంగా ఇచ్చాడు, తన వంతు సాయంగా ఈ డబ్బును ఇవ్వడం ద్వారా మరి కొంత మందికి ఆదర్శంగా నిలుస్తాడు. కరోనావైరస్ను పరిష్కరించడానికి ఇద్దరు సిఎంలు సహాయక చర్యల కోసం దీనిని ఉపయోగిస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తనకున్న ప్రేమను నితిన్ కూడా […]
Read more...
చిరంజీవి ఆచార్య చిత్రంలో మహేష్ బాబు అతిధి పాత్ర చేయాల్సి ఉంది కాని ఇప్పుడు ఆ పాత్రను రామ్ చరణ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సరిలేరు నీకేవ్వరు మూవీ తరువాత మహేష్ పరశురామ్ చిత్రానికి సంతకం చేసాడు అని సమాచారం కాని పరాసురం ఇప్పటికే చెయ్ అక్కినేనితో సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నందున మహేష్ బాబు మూవీ ప్రారంభించడానికి సమయం పడుతుందని అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే, 2020 లో మహేష్ బాబు మూవీ ఖచ్చితంగా విడుదల ఉండదని తెలుస్తోంది. […]
Read more...
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కొద్ది రోజుల క్రితం జార్జియాలో జరిగిన ప్రభాస్ 20 షూట్ ను పూర్తి చేసుకుని ఇప్పుడు ఇండియా కి తిరిగి వచ్చింది. కొరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా, జార్జియా లో షూటింగ్ సమయంలో తమ చేతులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, ఫేస్ మాస్క్లు ధరించడం మరియు ఇతర యూనిట్ సభ్యుల నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించడం వంటి తీవ్రమైన జాగ్రత్తలు తీసుకున్నాము అని పూజా వెల్లడించింది. పూజా హెగ్డే ప్రభాస్ 20 చిత్రం […]
Read more...
నటి కృతి శెట్టి తొలి చిత్రం ఉప్పెనా విడుదల కోసం ఎదురుచూస్తున్న బెంగళూరు నటి. తన రెండోవ చిత్రం 18పేజీలు లో కథానాయికగా నటిస్తుంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, సుకుమార్ కథ మరియు స్క్రీన్ ప్లే తో వస్తున్న మూవీ ఇది, నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడి 18 పేజీల ప్రేమకథను తీసుకువస్తున్నారు. ఉప్పెన మూవీ ప్రోమోలలో ఆమె లుక్స్ ను చూసి కృతి ని తీసుకున్నట్లు సమాచారం. ప్రేమకథ చిత్రాలను […]
Read more...
చిరంజీవి 152వ చిత్రం ఆచార్య శివ కొరటాల దర్శకుడుగా వస్తున్న మూవీ ఇది. బారి అంచనాలే నెలకొన్నాయి ఈ చిత్రం మీద. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ స్నేహతురాలు నటి కియారా అద్వానీని తన తండ్రి చిత్రం ఆచార్యలో చిన్న పాత్ర పోషించమని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి ఈ పాత్ర కోసం రష్మిక మందాన పేరును చరణ్ కు సూచించారు అని టాక్ . రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయిక […]
Read more...
నటి అలియా భట్ బాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడంతో బిజీ అయ్యింది. అయితే కరోనావైరస్ భయం కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో, బాలీవుడ్ సర్కిల్లలో కొత్త పుకార్లు మొదలయ్యాయి. తాజా సంచలనం ఏమిటంటే, స్టార్ బాలీవుడ్ నటి అలియా భట్ ఏప్రిల్ నుండి ఆర్ఆర్ఆర్ కోసం తన తేదీలను సర్దుబాటు చేయలేనందున, ఆర్ఆర్ఆర్ నుండి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పుడే అలియా సంజయ్ లీలా భన్సాలీ గంగూభాయ్ చిత్రీకరణలో ఉన్నారు. […]
Read more...
కరోనావైరస్ మహమ్మారి గా మారడంతో చిత్ర పరిశ్రమల్లో అన్ని షూటింగ్ లు కనీసం రెండు వారాల పాటు వాయిదా వేసుకున్నట్లు సమాచారం , ఆర్ఆర్ఆర్ స్టార్స్ ఎన్టిఆర్ మరియు రామ్ చరణ్ సంయుక్తంగా ఒక వీడియోను విడుదల చేశారు. COVID-19 వ్యాప్తిని నివారించడానికి WHO సూచించిన 6 చర్యలను అగ్రశ్రేణి తారలు అందరూ వీడియో రూపంలో కానీ ఇమేజ్ రూపంలో కానీ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో, షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండ లేదా […]
Read more...
స్టార్ హీరో రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజును మార్చి 26న రవీంద్ర భారతిలో ఘనంగా జరుపుకోవాలని అనుకున్నారు. ఈ వేడుకకు వి వి వినాయక్ ను, సాయి ధరమ్ తేజ్ ను,శేఖర్ మాస్టర్ ను మరి కొందరిని గెస్ట్ గా పిలవడం జరిగింది.కానీ రోజు రోజుకి కరోనావైరస్ విజృబించడంతో, ప్రభుత్వం కూడా ఈ నెల 31 వరుకు అనేక ఆకాంక్షలు పెట్టడంతో, అలాగే రామ్ చరణ్ అభ్యర్ధన మెరకు ఈవేడుక ను రద్దు […]
Read more...