Sunday 20th of April 2025

వెంకీ అట్లూరి

మరో షెడ్యుల్ పూర్తి చేసుకున్న నితిన్ రంగ్ దే బృందం

నితిన్ హీరోగా కీర్తి సురేష్ కధానాయికగా ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే మూవీ మరో షెడ్యుల్ పూర్తి చేసుకున్న విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కోసం థియేటర్లలో విడుదల చేయగలిగేలా మిగిలిన చిత్రీకరణ భాగాన్ని త్వరలోనే పూర్తి చేయగలమని నిర్మాత భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దసరా కానుకగా ట్రైలర్ కానీ విడుదల చేయచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిఓపిగా పిసి శ్రీరామ్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us