Monday 21st of April 2025

బీచ్

సముద్రం ఒడ్డున సేద తీరుతున్న రష్మికా మండన్న

తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మికా మండన్న ఈ మధ్య ఎక్కువగా సముద్రం ఒడ్డున సేదతీరుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తను సముద్రం ఒడ్డున తీసుకున్న వీడియోస్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో. తక్కువ సమయంలో ప్రేక్షకులలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటీమణులలో రష్మిక మండన్న ఒకరు. గీతా గోవిందం మరియు డియర్ కామ్రేడ్, సరిలేరు సరిలేరు నీకెవ్వరు వంటి మొదలైన చిత్రాలలో మంచి నటనతో ఆకట్టుకుంది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us