మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్ ఈ సినిమా షూటింగ్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు దేవా కట్టా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తం షూట్ 64 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. షూటింగ్ సమయంలో అదృష్టవశాత్తూ ఎలాంటి కోవిడ్ -19 కేసులు లేవని వెల్లడించారు.ఈ రిపబ్లిక్ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం […]
టీఆర్ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మంచి రెస్పాన్స్ వస్తోన్న విషయం తెలిసిందే ప్రముఖులతో, ముఖ్యంగా తెలుగు మరియు అన్ని చిత్ర పరిశ్రమకు చెందినవారు, మొక్కలను నాటడం ద్వారా వారి సహకారంతో అభిమానులను కూడా చాలెంజ్ పాల్గొనమని చెప్పడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దూసుకుపోతుంది. అయితే నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. ఇదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ […]
View this post on Instagram #aishwaryarajesh A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 28, 2020 at 7:36pm PDT