Monday 28th of April 2025

ఇండియా థియేటర్లు

అక్టోబర్ 15 నుంచి 50% సామర్థ్యంతో థియేటర్లు ఓపెన్

లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ థియేటర్లు తిరిగి తెరుచుకోవడం చాలా మంది సినీ ప్రియులకు సినీ కార్మికులకు కొంత ఊరట లభించింది. దాదాపు ఏడు నెలల తరువాత, అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లు, సింగిల్ స్క్రీన్లు అలాగే మల్టీప్లెక్స్‌లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్ 5.0 ను కేంద్రం ఈ రోజు ప్రకటించింది. స్క్రీన్ ఆక్యుపెన్సీ యొక్క 50% సామర్థ్యంతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు . కరోనావైరస్ కేసులు అధికంగా కొనసాగుతున్నప్పటికీ కేంద్రం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us