దీపికా పదుకొనే మరియు రణవీర్ సింగ్ శుక్రవారం తెల్లవారుజామున గోల్డెన్ టెంపుల్ సందర్శించి ప్రార్థనలు చేసి, వారి మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశీర్వాదం పొందారు. దీపికా, రణ్వీర్ ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్లో వారు దిగిన ఫోటోలు పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. “మేము మా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, మేము హర్మందీర్ సాహిబ్ వద్ద ఆశీర్వాదం కోరుకుంటున్నాము. మీ ప్రేమ, ప్రార్థనలు మరియు శుభాకాంక్షలకు అందరికీ ధన్యవాదాలు” అని దీపిక రాశారు. రణ్వీర్ […]
Read more...
మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ కుమార్తె ఘట్టమనేని సీతారా ఫ్రోజాన్ 2 లో యువ ఎల్సాకు స్వరం వినిపించారు. నిత్యా మీనన్ పాత ఎల్సాను జీవం పోస్తుంది, పులికొండ ప్రియదర్శి ఓలాఫ్ గాత్రదానం చేస్తారు. నమ్రతా ఈ చిత్రంతో సీతారాకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ, ఈ చిత్రంపై ఆమెకు ప్రేమ చాలా ఉంది, ఆమె యువ ఎల్సాకు వాయిస్ ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు, చాలా ఆనందపడ్డాము. ప్రతి అమ్మాయికి సంబంధించిన సినిమా, ఈ అద్భుతమైన అవకాశం […]
Read more...
#Kachiguda #MmtsTrain accident video pic.twitter.com/Xr6koJm5Vq — syeraa (@syeraaupdates) November 11, 2019
Read more...
చివరి టీ20లో ఆరు వికెట్లు సాధించడంతో చహర్ ఒకేసారి 88 స్థానాలను ఎగబాకాడు. సోమవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్లో చహర్ 42వ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్తో మూడో టీ20లో హ్యాట్రిక్ను కూడా సాధించి పొట్టి ఫార్మాట్లో ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
Read more...
కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఎం ఎం టి స్ రైల్ ను ఢీ కొట్టిన ఘటన లో 30 మంది గాయాలు పాలవారు. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ప్రయాణికులు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పుతున్నారు . ఎం ఎం టి స్ డ్రైవర్ ప్రమాదం లో ఉన్నటు తెలుస్తుంది.
Read more...
అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.ఇది చరిత్రాత్మక తీర్పు. సహృద్భావ వాతావరణంలో ఈ సమస్య పరిష్కరించబడింది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టి మరోసారి తేటతెల్లమైంది. చట్టం ముందు అందరూ సమానులే అని తేల్చింది. ఐకమత్యంతో అందరం ముందుకు సాగుతూ జాతి అభివృద్ధిలో.. ప్రతీ భారత పౌరుడి అభివృద్ధికి పాటుపడాలి అని నరేంద్ర మోదీ అన్నారు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును అందరూ స్వాగతించేలాగావున్నది అన్ని మోదీ ట్విట్టర్లలో చెప్పారు.2.77 ఎకరాలా భూమినీ హిందూవులు కి అయోధ్య […]
Read more...
రవి తేజ నటిస్తున్న డిస్కో రాజా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.పండగ తరవాత మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జనవరి 24 2020 . మూవీ రిలీజ్ కాబోతుంది.
Read more...
నాని కొత్త మూవీ ఉగాది కి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా వుండ బోతుందని నాని సోషల్ మీడియా వేదిక గా పోస్టర్ ఒకటి రెలీజ్ చేసారు. అయితే ఈ మూవీ కి ఇంకా పేరు కరారు చేయలేదు పోస్టర్ లో వి అనే లెటర్ రెడ్ కలర్ లో టైటిల్ లోగో గా కనిపించింది.ఈ మూవీ లో సుధీర్ బాబు ,నివేత తమస్ మరియు అదితి రావ్ నటిస్తున్నారు. మోహన్ […]
Read more...
తెలుగు లో ఎంతో పెద్ద హిట్ గ నిలిచినా జెర్సీ మూవీ ని షాహిద్ కపూర్ రీమేక్ చేయ బోతున్నారు క్రికెట్ నేపథ్యంలో సాగే కధ కాబ్బటి షాహిద్ ఇప్పటి నుచి నెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టేసాడు అయితే షాహిద్ కపూర్ బ్యాట్ పట్టుకుని నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో ఒక్కటి సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది. అర్జున్ రెడ్డి రీమేక్ ని కబీర్ దాస్ గ మంచి హిట్ కొట్టి […]
Read more...
సాయినాధా! శాంతచిత్తా ! అసమాన ప్రజ్జాధురీణా ! దయాఘనా ! కరుణాసింధూ ! సత్సవరుపా ! మాయా మోహోణ్డకార వినాశక ! కుల గోత్రాల కతీతుడవైన ఓ సిద్ధపురుషా ! ఊహాతీతా ! కరుణా వరుణాలయ ! శిరీడీ పురవాసా ! ఓ సాయినాధ ప్రభూ !పాహి మాం ,పాహి మాం . జ్ఞాన భాస్కరా ! జ్జ్ఞాన ప్రదాత !సకల శుభంకరా ! సద్బక్త హృదయ విహార! శరణాగత రక్షకా !పాహి మాం
Read more...