నిఖిల్ యాక్షన్ థ్రిల్లర్ అర్జున్ సురవరం ఈ నెల 29 న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. టిఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించింది.
అర్జున్ సురవరం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 26 న హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో జరగనుంది. నిఖిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ రావడం చాల ఆనందంగా ఉందని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు మేము 26 న పీపుల్స్ ప్లాజాలో రాకింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం ఫాన్స్ అందరు ఈ ఈవెంట్ అందరు రావలిసిందిగా తెలియ జేశారు .
Enni Cinemalu chesina… na life lo past or future nenu Em chesina… TODAY is a MASSIVE Day in MY Life..
The Legend of Indian Cinema, Our Megastar Chiranjeevi garu is Attending the PreRelease event of #ArjunSuravaram … Idhi Nijanga nijamane?. kalana?
Peoples Plaza NecklaceRd pic.twitter.com/5SwJxyFqxV— Nikhil Siddhartha (@actor_Nikhil) November 26, 2019
అర్జున్ సురవరం ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్ గురించి, నకిలీ సర్టిఫికేట్ కుంభకోణంలో అరెస్టు చేయబడిన ఈ కుంభకోణం వెనుక ఒక క్రైమ్ సిండికేట్ను కనుగొని, దానిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటాడు.
తరుణ్ అరోరా, సత్య, నాగినేడు, ప్రగతి, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం.
