కరోనా బాధితుల సహాయం చేయడానికి పవన్ కళ్యాణ్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు కోట్లు విరాళంగా ఇవ్వగానే తెలుగు చిత్రపరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ళందరూ మెల్కోంటునరు.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా బాబాయ్ ని ఇన్స్ప్రిరేషన్ గా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 70 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే, రామ్ చరణ్ కొత్తగా ఒపెన్ చేసినా తన ట్విట్టర్ ఐడి ద్వారా ఈ ప్రకటన చేసాడు, అయితే రామ్ చరణ్ కు ఇంతక ముందు ట్విట్టర్ అకౌంట్ లేదు ఉపయోగించలేదు. ఓన్లీ
ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఉండేది.
ఇంకొక విషయం ఏమిటి అంటే నిన్న చిరంజీవి గారు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లోలోకి ఎంటర్ అవ్వడం ఈరోజు రామ్ చరణ్ కూడా ట్విట్టర్లో కి రావడం తండ్రీ కొడుకులు ఇద్దరూ సోషల్ మీడియాలో చేరడం పట్ల అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
