కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఎం ఎం టి స్ రైల్ ను ఢీ కొట్టిన ఘటన లో 30 మంది గాయాలు పాలవారు. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే ప్రయాణికులు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పుతున్నారు . ఎం ఎం టి స్ డ్రైవర్ ప్రమాదం లో ఉన్నటు తెలుస్తుంది.
హైదరాబాద్ ఎం ఎం టి స్ రైల్ కి యాక్సిడెంట్
